న్యూఢిల్లీ, రైతుముచ్చట: దేశ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నేతృత్వంలోని కాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (CCEA) 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి గాను ఆరు రకాల రబీ పంటల కనీస మద్దతు ధరల (MSP) పెంపునకు ఆమోదం తెలిపింది. సంప్రదాయ పంటల సాగే కాకుండా, వైవిధ్యమైన పంటల సాగు ప్రోత్సాహకంలో భాగంగా ముఖ్యంగా నూనెగింజలు, పప్పుదినుసు పంటల సాగు పెంచాలనే లక్ష్యంగా ఈ సారి రబీ పంటల కనీస మద్దతు ధరలు పెంచడం జరిగింది.
పంట |
MSP |
MSP |
పెంపు |
గోధుమ |
1975 |
2015 |
40 |
బార్లీ |
1600 |
1635 |
35 |
కంది |
5100 |
5230 |
130 |
మసూర్ |
5100 |
5500 |
400 |
ఆవాలు |
4650 |
5050 |
400 |
కుసుమ |
5327 |
5441 |
114 |
0 Comments