Breaking News
Loading...

హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

జీడిమెట్ల, రైతుముచ్చట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం రోజు జీడిమెట్లలో ఉన్న ఉద్యాన శాఖ యొక్క కూరగాయలు & పూల మొక్కల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్  ను సందర్శించడం జరిగింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్న పండ్లు, పూలు, కూరగాయాల పంటలను, అధునాతన సౌకర్యాలను, పాలీ హౌస్ లను సందర్శించి వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ యెల్. వెంకట్ రామ్ రెడ్డి మరియు ఉద్యాన శాఖ ఉన్నత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments