జమ్మికుంట, రైతు ముచ్చట : వానాకాల పంటల సాగు కోసం కంది, వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచామని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జమ్మికుంట KVK నందు విత్తనాలు పొందగలరు.
1. కంది - BSMR 736 రకం – 650/- (5 కిలోల బ్యాగు)
2. వరి - RNR 15048 తెలంగాణ సొన
రకం 800/- (20 కిలోల బ్యాగు)
3. వరి - KNM 1638 రకం - 800/- (20 కిలోల బ్యాగు)
4. వరి - KNM 118 రకం - 900/- (25 కిలోల బ్యాగు)
ఇతర వివరాల కొరకు
రైతులు ఈ క్రింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు.
8500119198 మరియు 9848573710
0 Comments