Breaking News
Loading...

1200 రూపాయలకే DAP ఎరువు బస్తా


జాతీయం, రైతుముచ్చట: వ్యవసాయంలో రైతులు విరివిగా వాడే డై అమోనియం పాస్పెట్ (DAP) ఎరువులపై ఇస్తున్న రాయితిని 140 శాతం పెంచాలని గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అద్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. మేరకు 50 కేజీల DAP ఎరువుల బస్తాపై ఇస్తున్న సబ్సీడీని మరో 700 రూపాయల పెంపునకు బుదవారం రోజు జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్ణయంతో ప్రభుత్వ ఖజానపై మరో 14,775 కోట్ల భారం అదనంగా పదనున్నది. అంతర్జాతీయ మార్కెట్ లో గత ఏడాది 1700 ఉన్న 50 కేజీల DAP బస్తా ధర సారి 2400 చేరింది. క్రమంలో DAP పై ఇస్తున్న రాయితిని 500 నుంచి 1200 కు పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం అంగీకరించడంతో, 2400 ఉన్న DAP బస్తా 1200 వందలకే రైతులకు అందుబాటులోకి రానుంది

Post a Comment

0 Comments