జాతీయం, రైతుముచ్చట: వ్యవసాయంలో రైతులు విరివిగా వాడే డై అమోనియం పాస్పెట్ (DAP) ఎరువులపై ఇస్తున్న రాయితిని 140 శాతం పెంచాలని
గత
నెలలో
ప్రధాన
మంత్రి
నరేంద్ర
మోడి
అద్యక్షతన
జరిగిన
ఉన్నత
స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ మేరకు 50 కేజీల DAP ఎరువుల బస్తాపై
ఇస్తున్న
సబ్సీడీని
మరో
700 రూపాయల పెంపునకు బుదవారం రోజు జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానపై మరో 14,775
కోట్ల
భారం
అదనంగా
పదనున్నది. అంతర్జాతీయ మార్కెట్ లో గత ఏడాది 1700 ఉన్న
50 కేజీల DAP బస్తా ధర ఈ సారి 2400 చేరింది. ఈ
క్రమంలో
DAP పై
ఇస్తున్న
రాయితిని
500 నుంచి 1200 కు పెంచుతూ
కేంద్ర
మంత్రి
వర్గం
అంగీకరించడంతో, 2400 ఉన్న DAP బస్తా 1200 వందలకే రైతులకు
అందుబాటులోకి రానుంది.
0 Comments