ఉత్తర్ ప్రదేశ్, అగ్రి జాబ్ అలర్ట్: దేశంలో మినీ రత్నగా పేరుగాంచిన ఎరువుల తయారీ, మార్కెటింగ్ లో ప్రముఖ సంస్థ అయిన నేషనల్ ఫర్టీలైజర్స్ లిమిటెడ్ లో 12 మేనేజ్
మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. ఎమ్మెస్సీ ఆగికల్చర్
లేదా ఎమ్మెస్సీ అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు కాగా, వీటికి సంబందించిన ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ నవంబర్ 3 నుండి 23 వరకు https://nationalfertilizers.com/ వెబ్ సైట్ లో జరుగుతుంది. అయితే 80% మార్కులు ఆన్ లైన్ పరీక్ష ద్వారా & 20% మార్కులు ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా తీసుకోనున్నారు.
నోటిఫికేషన్ కు సంబందించిన ఇతర వివరాల కొరకు ఈ క్రింది లింక్
ను నొక్కండి
https://drive.google.com/file/d/1Gyp10NWaR0Fe0fNHgCW-7UcOsWt0DrMq/view?usp=sharing
0 Comments