Breaking News
Loading...

అగ్రివర్సిటీలో MPC విద్యార్థులకు వివిధ కోర్సులలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్

హైదరాబాద్, రైతుముచ్చట: MPC చదివిన విద్యార్థులకు రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ UG కోర్సులలో ప్రవేశాలకు సంబందించిన నోటిఫికేషన్ శుక్రవారం రోజు వెలువడింది. బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ & బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల ప్రవేశాలకు సంబందించిన ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ PJTSAU వెబ్ సైట్ లో సెప్టెంబర్ 3 వ తేదీ నుండి 29 వరకు జరుగుతుంది.

ఆన్ లైన్ అప్లికేషన్ మరియు ఇతర వివరాల కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
https://btech.pjtsau.ac.in/

Post a Comment

0 Comments