హైదరాబాద్, రైతుముచ్చట: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్, ఆగ్రీ ఇంజనీరింగ్ & ఆర్గానిక్ డిప్లొమా కోర్సులలో 2021-22
విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబందించిన కౌన్సిలింగ్ ను సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు
రాజేంద్రనగర్ లోని అగ్రివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ సుదీర్
కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సిలింగ్ ను పాలిసెట్-2021 ర్యాంకుల ఆధారంగా నిర్వహించనున్నారు.
కౌన్సిలింగ్ కి సంబందించిన పూర్తి వివరాల కోసం ఈ క్రింది లింక్
ను క్లిక్ చేయండి
https://drive.google.com/file/d/1SjFmEAYvCiP3DOiDo_mzMkS2V4GBuLzb/view?usp=sharing
0 Comments