Breaking News
Loading...

మట్టికి మనిషికి మద్య ఉన్న సంబంధాన్ని అధ్బుతంగా ఆవిష్కరణ

తెలంగాణ, రైతుముచ్చట: వ్యాపార విలువలే ప్రధానంగా ఉన్న పరిస్థితులలో ప్రజల కోసం, రైతుల హితం కాంక్షిస్తూ ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి, తెలుగు ప్రజలకు సుపరిచితుడు ఆర్.నారాయణమూర్తి తీసిన ప్రభోధాత్మకమైన “రైతన్న” అనే సినిమా ఆగష్టు 14 న విడుదల కానున్నదని, ఈ సినిమాను రైతులు, ప్రజలు, మీడియాతో పాటు సమాజంలోని అందరూ ఆదరించాలని, మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఆవిష్కరించారని హైదరాబాద్ లో మినిస్టర్స్ క్వార్టర్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

Post a Comment

0 Comments