హైదరాబాద్, రైతుముచ్చట: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని అగ్రికల్చర్
డిప్లొమా (2 సంవత్సరాలు), ఆర్గానిక్ అగ్రికల్చర్ డిప్లొమా (2
సంవత్సరాలు) & అగ్రి ఇంజనీరింగ్ డిప్లొమా (3 సంవత్సరాలు)
కోర్సులలో ప్రవేశాలకు సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వ & ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలలో మొత్తం 820 సీట్లను పాలిసెట్-2021 ద్వారా భర్తీ
చేయనున్నారు. వీటికి సంబందించిన ఆన్ లైన్ అప్లికేషన్స్ ప్రక్రియ జయశంకర్ అగ్రివర్సిటీ
వెబ్ సైట్ లో ఆగష్టు 5 నుండి 26, 2021 వరకు జరగనున్నది.
నోటిఫికేషన్ సంబందించిన
పూర్తి వివరాల కొరకూ ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://drive.google.com/file/d/1uP7fHChy9FOFV_FJuxFnCGMP_Mif9_e8/view?usp=sharing
ఆన్ లైన్ అప్లికేషన్
కొరకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://diploma.pjtsau.ac.in/home/fill_online_application
నోటిఫికేషన్ కు సంబందించి
ఏవైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నంబర్లను సంప్రదించండి.
8688312892, 8688312893
1 Comments
P mahendar
ReplyDelete