Breaking News
Loading...

రైతుభీమా ప్రీమియం చెక్కును ఎల్ఐసీ ప్రతినిధులకు అందజేత

తెలంగాణ, రైతుముచ్చట: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని మంత్రుల బృందం మంగళవారం రోజు హైదరాబాద్ లో LIC ప్రతినిధులకు 2021-2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్ల రైతుభీమా ప్రీమియం చెక్కును అందజేశారు. ప్రపంచంలో రైతుకు ప్రీమియం చెల్లించి భీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనిఅన్నం పెట్టే రైతన్న ఆత్మవిశ్వాసంతో సాగు చేసేందుకే వ్యవసాయ అనుకూల విధానాలు తీసుకొస్తున్నామని. తెలంగాణలో రైతు ఏ కారణం చేత మరణించినా పది రోజుల లోపు 5 లక్షల రూపాయల  చెక్కును రైతు ఇంటి వద్ద అందజేస్తున్నామని మంత్రులు అన్నారు.

Post a Comment

0 Comments